Hyderabad

Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద కార్ బీభత్సం సృష్టించింది. మితి మీరిన వేగం తో అదుపుతప్పిన కార్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. యాక్సిడెంట్ తర్వాత కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని విడిచి పారిపోయారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైదరాబాద్‌లోని ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *