Mahakumbh Mela 2025

Mahakumbh Mela 2025: యూట్యూబర్‌ని కొట్టిన నాగ సాధువు.. ఎందుకంటే..?

Mahakumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగ మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. లక్షలాది మంది నాగ సాధువులు  సాధువులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో వైరల్‌గా మారింది, ఒక యూట్యూబర్‌ను నాగసాధువు కొట్టాడు. అవును సాధు ని తన పనికిమాలిన ప్రశ్నలతో కోపం తెపించాడు దింతో అతన్ని కొట్టాడు.

హిందూ మతంలో అతిపెద్ద  పవిత్రమైన పండుగలలో ఒకటైన మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ అరుదైన మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. లక్షల మంది నాగ సాధువులు, సాధు సాధువులు కూడా వచ్చారు. మహా కుంభమేళాకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే విధంగా, మహాకుంభానికి సంబంధించిన ఓ సన్నివేశం వైరల్ అవుతోంది  ఒక నాగ సాధు యూట్యూబర్‌ను కొట్టాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ధ్యానం చేస్తూ కూర్చున్న నాగ సాధువు వద్దకు ఒక యూట్యూబర్ వచ్చి, మైక్రోఫోన్ పట్టుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. మొదట అతను తన ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, తరువాత, అతని అసంబద్ధమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అతను అతనిని తన్నాడు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbh Mela 2025: కుంభ‌మేళాకు చివ‌రిరోజు పోటెత్తిన భ‌క్త‌జ‌నం.. 45 రోజుల్లో ఎంత మంది భ‌క్తులు వ‌చ్చారో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *