పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…
మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలేTag: Telugu Latest News
Chandra Babu Naidu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కుప్పంలో అవమానం
ముఖ్యమంత్రి, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు అవమానం జరిగింది.
మరింత Chandra Babu Naidu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కుప్పంలో అవమానంap news: ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ఖరారు చేసిన అధిష్ఠానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ తన అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది.
మరింత ap news: ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. ఖరారు చేసిన అధిష్ఠానంCM Revanth Reddy:హైదరాబాద్కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మరింత CM Revanth Reddy:హైదరాబాద్కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్రెడ్డిTelangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాటలతో రైతులకు నిరాశే మిగిలింది.
మరింత Telangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రిTelangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఆశావహురాలు తనను గెలిపిస్తే చేపట్టే అంశాలపై ఏకంగా ఎజెండానే రూపకల్పన చేసింది.
మరింత Telangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…
హైదరాబాద్లోని మియాపూర్ లో చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.శుక్రవారం రాత్రి ఓ అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు…
మరింత Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…Hyderabad:హైదరాబాద్ మియాపూర్లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?
హైదరాబాద్ మియాపూర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో చిరుత సంచారం స్థానికుల కంటపడింది.
మరింత Hyderabad:హైదరాబాద్ మియాపూర్లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
Hyderabad: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో నడిరోడ్డుపై బ్లేడుతో యువతిపై దాడి చేసి పారిపోయాడు.
మరింత Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాదిHyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
మాజీ మంత్రి బీఅర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది.హరీష్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు ఫైల్ అయింది.దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన…
మరింత Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
