Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఒక తల్లి తన ఏడుగురు పిల్లలను వదిలి పెట్టి ఏటో వెళ్ళిపోయింది. దీంతో ఆ పిల్లలు ఏడుస్తూ తల్లి కోసం ఎదురుచూస్తున్నారు .
మరింత Uttar Pradesh: అమ్మా మేమేం పాపం చేశాం.. ఏడుగురు పిల్లలను వదిలి వెళ్లిపోయిన తల్లి!Tag: Latest News in Telugu
Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా
Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా
మరింత Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితాDana Cyclone Update: దూసుకు వస్తున్న దానా తుపాను.. ఒడిశా రాష్ట్రానికి పొంచి ఉన్న పెను ముప్పు!
Dana Cyclone Update: దానా తుపాను ఒడిశా వైపు దూసుకు వస్తోంది . ఇది ఒడిశా లోని సగం ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
మరింత Dana Cyclone Update: దూసుకు వస్తున్న దానా తుపాను.. ఒడిశా రాష్ట్రానికి పొంచి ఉన్న పెను ముప్పు!Traffic alert: నగరంలో వారం రోజులపాటు ఆ ఫ్లైఓవర్ బంద్
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ అని చెప్పాలి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పనులకు…
మరింత Traffic alert: నగరంలో వారం రోజులపాటు ఆ ఫ్లైఓవర్ బంద్Amravati: APPSC చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ను నియమించింది ప్రభుత్వం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధను చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్ సెక్రటరీ నీరభ్కుమార్ తెలిపారు. 1987 బ్యాచ్కు…
మరింత Amravati: APPSC చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ నియామకంHyderabad: నాగార్జున పరువు నష్టం దావా.. కోర్టులో కొండా సురేఖ రిప్లై
సినీ నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున కోర్టులో పర్మినషన్ దావా కూడా వేశారు. అయితే ఆ కేసికి సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై…
మరింత Hyderabad: నాగార్జున పరువు నష్టం దావా.. కోర్టులో కొండా సురేఖ రిప్లైమొదటిసారి బరిలోకి.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఎన్నికల బరిలోకి దిగారు. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలుకు ముందు సోదరుడు రాహుల్గాంధీతో కలిసి…
మరింత మొదటిసారి బరిలోకి.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీEatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం
Eatala Rajendar: ఉప్పల్ లో కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు…
మరింత Eatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోంAmaravati: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి తనయుడు అరెస్ట్
వాలంటీర్ హత్యకేసులో వైసీపీ నేత, మాజీమంత్రి కుమారుడు పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే శ్రీకాంత్ ను మధురైలో అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం అయినవిల్లికి చెందిన…
మరింత Amaravati: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి తనయుడు అరెస్ట్Pinipe Srikanth: పినుపే శ్రీకాంతని అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే..
Pinipe Srikanth: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. పినుపే శ్రీకాంత్ ని మధురైలో అరెస్ట్ చేసిన 24 గంటల సమయానికి కొత్తపేటకి తీసుకు వచ్చిన పోలీసులు.
మరింత Pinipe Srikanth: పినుపే శ్రీకాంతని అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే..
