chandra babu

సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇదే !

లడ్డూ వ్యవహారాల్లో సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించింది .   తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది .  ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుండగా . . దానిని పక్కన పెట్టి . . ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు…

మరింత సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇదే !
Roja Reaction on Laddu

సుప్రీం తీర్పుపై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్.. రోజా ఏమన్నారంటే . .

తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఈరోజు  తీర్పు ఇచ్చింది. సీబీఐ చీఫ్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం ఈ అంశంపై దర్యాప్తు చేస్తుందని కోర్టు స్పష్టం చేసింది .  ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై వైసీపీ నుంచి తొలి స్పందన…

మరింత సుప్రీం తీర్పుపై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్.. రోజా ఏమన్నారంటే . .
Pawan kalyan with his daughters

Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…

మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Chinta Mohan

Chinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!

Chinta Mohan: ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

మరింత Chinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!
Anitha

Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత 

Anitha: జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు హోమ్ మినిష్టర్ అనిత

మరింత Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత 
YS Jagan

వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. జగన్ కు  షాక్ మీద షాక్!

వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీలోని ప్రముఖ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. చాలామంది వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. జగన్ కు  షాక్ మీద షాక్!
AP NDA Alliance Meet

ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే.. 

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి…

మరింత ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..