MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Mojtaba Khamenei

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!

Mojtaba Khamenei: అలీ ఖమేనీ వారసుడిగా మొజ్తబా ఖమేనీని ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా నియమించారు. ఎన్నడూ ప్రభుత్వ పదవులు చేపట్టని ఆయన, రివల్యూషనరీ గార్డ్స్‌తో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ పదవిని దక్కించుకున్నారు. ట్రంప్ హెచ్చరికల మధ్య మొజ్తబా ఎంపిక జరగడం యుద్ధ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.

మరింత Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!
Mahaa News Exclusive:

Mahaa News Exclusive: మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసేందుకు మహా న్యూస్ సిద్ధం

Mahaa News Exclusive: ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మైనింగ్ మాఫియాపై మహాన్యూస్ యుద్ధం ప్రకటించింది. బినామీల పేర్లతో సాగుతున్న ఈ అక్రమ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను, వారి చీకటి ఒప్పందాలను పక్కా ఆధారాలతో నేడు ఉదయం 10 గంటల నుండి ప్రసారం చేయనుంది.

మరింత Mahaa News Exclusive: మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసేందుకు మహా న్యూస్ సిద్ధం

IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. గత ఏడాది టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడలేదు.

మరింత IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!
T20 World Cup Final

T20 World Cup: అహ్మదాబాద్‌లో భారత్ విశ్వరూపం.. మూడోసారి విశ్వవిజేతగా టీమిండియా!

T20 World Cup: అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల రికార్డు స్కోరు చేయగా, బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లతో రాణించాడు. సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

మరింత T20 World Cup: అహ్మదాబాద్‌లో భారత్ విశ్వరూపం.. మూడోసారి విశ్వవిజేతగా టీమిండియా!
Horoscope Today

Horoscope Today: సోమవారం ఈ రాశుల వారికి అదృష్టం.. ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది!

Horoscope Today: నేడు మేషం, వృషభం మరియు ధనుస్సు రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సింహం, మకరం రాశుల వారు ఖర్చులు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మిగిలిన రాశుల వారికి ఆర్థికంగా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి.

మరింత Horoscope Today: సోమవారం ఈ రాశుల వారికి అదృష్టం.. ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది!
Varanasi

Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

Varanasi: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, మరో ఆరు నెలల షూటింగ్ బాకీ ఉందని నటి ప్రియాంకా చోప్రా వెల్లడించింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

మరింత Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్
Chandrababu

Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Chandrababu: అమరావతిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ‘స్వయం’ బ్రాండ్‌ను ప్రారంభించారు. డ్వాక్రా మహిళలను గ్లోబల్ పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని, ఈ ఏడాది 5 లక్షల మందిని సిద్ధం చేస్తామని తెలిపారు. జనాభా తగ్గుదలపై స్పందిస్తూ.. ముగ్గురు పిల్లలున్న వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.

మరింత Chandrababu: ‘స్వయం’ బ్రాండ్‌తో గ్లోబల్ మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Mogudu

Mogudu: విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’

Mogudu: విశాల్, సుందర్. సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.

మరింత Mogudu: విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’
Revanth Reddy

Revanth Reddy: గాంధీ విగ్రహానికి రూ. 500 కోట్లు కాదు.. రూ.70 కోట్లు మాత్రమే..!

Revanth Reddy: హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2026 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ఈ నెల 13న డీపీఆర్ ప్రజెంట్ చేస్తామని, నదుల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గాంధీ విగ్రహంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

మరింత Revanth Reddy: గాంధీ విగ్రహానికి రూ. 500 కోట్లు కాదు.. రూ.70 కోట్లు మాత్రమే..!
Revanth Reddy:

Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!

Revanth Reddy: ప్రజాభవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని, మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాల కోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరింత Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!