MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEVisakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సు
Visakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సు
మరింత Visakhapatnam: రుషికొండ బీచ్ రోడ్డులో పెను ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన ప్రైవేటు బస్సుEPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి ఎంతంటే?
EPFO: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఈపీఎఫ్వో ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
మరింత EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈసారి ఎంతంటే?Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేటి లేటెస్ట్ రేట్లు ఇవే!Pawan Kalyan: ఏనుగుల దాడులకు చెక్.. ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘హనుమాన్’ ప్రాజెక్టు ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంటలను రక్షించడానికి AI సాంకేతికతను ఉపయోగిస్తుంది. రూ. 12 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వన్యప్రాణుల సంరక్షణలో సరికొత్త విప్లవం తీసుకురానుంది.
మరింత Pawan Kalyan: ఏనుగుల దాడులకు చెక్.. ‘హనుమాన్’ ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?
అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో అల్లు అర్జున్తో కలిసి సందీప్ రెడ్డి వంగ మరియు బాసిల్ జోసెఫ్ కనిపించడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అట్లీ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత వీరిద్దరితో బన్నీ సినిమాలు చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరింత Allu Arjun: శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కి స్టార్ డైరెక్టర్.. అందరి కళ్ళు ఆ ఇద్దరిపైనే.. అల్లు అర్జున్ తో సినిమాలు?KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!
KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి మరియు ఆరు సార్లు ఎంపీగా పనిచేసిన కేపీ ఉన్నికృష్ణన్ కేరళలో కన్నుమూశారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, పార్లమెంటేరియన్గా దేశ రాజకీయాల్లో చెరపలేని ముద్ర వేశారు.
మరింత KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!Israel: ఇది కదా స్కెచ్ అంటే.. ఏళ్ళ నుండి కెమెరాల హాక్.. టైమ్ చూసి ఖమేనీ హత్య..!
Israel: ఖమేనీ కదలికలను కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ ఇరాన్ లోని మొబైల్ నెట్వర్క్లు మరియు ట్రాఫిక్ కెమెరాలను ఆయుధాలుగా వాడుకుంది. ఏళ్ల తరబడి సాగిన ఈ డిజిటల్ నిఘా వల్ల ఖమేనీ దినచర్య మరియు భద్రతా రహస్యాలు ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. ఇది అంతర్జాతీయ సైబర్ వార్ఫేర్లో ఒక సంచలనంగా మారింది.
మరింత Israel: ఇది కదా స్కెచ్ అంటే.. ఏళ్ళ నుండి కెమెరాల హాక్.. టైమ్ చూసి ఖమేనీ హత్య..!AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ52 నిందితుడు ప్రణయ్ ప్రకాష్ను సిట్ అధికారులు నేపాల్లో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరగా, దర్యాప్తు మరింత ముమ్మరమైంది.
మరింత AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో మరొకరి అరెస్ట్..17కు చేరిన అరెస్టుల సంఖ్య..!Narendra Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ చర్చలు.. భారతీయుల రక్షణే తొలి ప్రాధాన్యం!
Narendra Modi: జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడి పశ్చిమాసియాలో శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత కోసం గల్ఫ్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. కేబినెట్ కమిటీ సమావేశంలో కూడా భారతీయుల రక్షణే ప్రధాన అజెండాగా చర్చించారు.
మరింత Narendra Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోడీ చర్చలు.. భారతీయుల రక్షణే తొలి ప్రాధాన్యం!Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!
Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం నేడు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుంది. రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం పునఃప్రారంభం కానుంది. గ్రహణం దృష్ట్యా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
మరింత Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!