MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEPrabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్
Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్కు చేరువలో ఉంది.
మరింత Prabhas: మారిపోతున్న ప్రభాస్.. సందీప్ తో కలిసి ధురంధర్-2 చుసిన ప్రభాస్Gold Price Today: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం బంగారం రేటు ఎంతంటే?
Gold Price Today: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం బంగారం రేటు ఎంతంటే?
మరింత Gold Price Today: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం బంగారం రేటు ఎంతంటే?Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయంCeasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!
Ceasefire Chaos: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం క్లిష్ట పరిస్థితుల్లో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్పై భారీ దాడులు చేయడంతో ఆగ్రహించిన ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ దూకుడు, ఇరాన్ మొండితనం సవాలుగా మారాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు చమురు సంక్షోభం మరియు యుద్ధ భయంతో ఆందోళన చెందుతున్నాయి.
మరింత Ceasefire Chaos: పాక్ పై మాకు నమ్మకం లేదు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు..254 మంది మృతి..!Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!
Narendra Modi: మహిళా రిజర్వేషన్ బిల్లును 2029 నుండే అమలు చేసేందుకు వీలుగా ఏప్రిల్ 16న పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. లోక్సభ సీట్లను 816కు పెంచి, అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. మహిళా సాధికారత కోసం పక్షాతీతంగా అందరూ సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.
మరింత Narendra Modi: 2029 నుండే మహిళా రిజర్వేషన్ల అమలు.. ప్రధాని మోదీ కీలక పిలుపు!Amaravathi: అమరావతిలో కేంద్ర సచివాలయం.. రూ. 2,534 కోట్లకు నిర్మలా సీతారామన్ ఆమోదం!
Amaravathi: అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించిన నిధుల కేటాయింపును ధ్రువీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని గెజిట్ను కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్కు సమర్పించడంతో రాజధాని ప్రక్రియ మరింత వేగవంతమైంది.
మరింత Amaravathi: అమరావతిలో కేంద్ర సచివాలయం.. రూ. 2,534 కోట్లకు నిర్మలా సీతారామన్ ఆమోదం!Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!
Crime News: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక ఒంటరి మహిళపై కమలేష్ మరియు జితేంద్ర అనే వ్యక్తులు ఘోరానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పట్టుబడ్డారు.
మరింత Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!
అమెరికాతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరుస్తోంది. సముద్ర మైన్ల ముప్పును తప్పించుకోవడానికి నౌకల కోసం కొత్త ట్రాఫిక్ మార్గాలను నిర్దేశించింది. ఈ కీలక జలమార్గం పునరుద్ధరణతో ప్రపంచ చమురు సరఫరా మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంది.
మరింత Hormuz Mines: హోర్ముజ్ జలసంధిలో కొత్త రూల్స్.. నౌకల రాకపోకలపై ఇరాన్ కీలక నిర్ణయం!Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?
Peddi: పెద్ది సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
మరింత Peddi: మిస్ ఇండియాతో చిందులు వేయనున్న రామ్ చరణ్..?Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!
Assembly Elections 2026: అసోం, కేరళ మరియు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మొదలైంది. అసోంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుండగా, విపక్ష ఇండియా కూటమి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ఈరోజు తమ భవిష్యత్తును తేల్చనున్నారు. ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
మరింత Assembly Elections 2026: హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్ను!