MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CBSE: సీబీఎస్ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?
పోక్సో కేసులో బండి భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఆయన లొంగిపోయాడని బండి సంజయ్ అంటుండగా, తామే నార్సింగిలో అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సిట్ పోలీసులు నిందితుడి కస్టడీని కోరే అవకాశం ఉంది.
మరింత Bandi Bhagirath Arrested: బండి భగీరథ్.. లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!
Bandi Bhagirath: పోక్సో కేసులో బాధితురాలు మరియు ఆమె తల్లి శనివారం మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు తమ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మరోవైపు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి, 5 ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్లలో ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరింత POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్
తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు గతంలో ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించిన ‘ప్రత్యేక పథకాల అమలు’ శాఖ మరియు ఎన్నికల హామీ ప్రకారం మహిళా, యువజన సంక్షేమ శాఖలతో కలిపి మొత్తం 17 కీలక శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
మరింత CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!
Peddi Run Time: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏకంగా 3 గంటల 2 నిమిషాల భారీ రన్ టైమ్తో రాబోతోంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రగ్గడ్ లుక్లో చరణ్ నటిస్తున్న ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామాలో చివరి 50 నిమిషాల ఎమోషనల్ జర్నీ సినిమాకే హైలైట్గా నిలవనుంది. ఆల్బమ్లో ఇప్పటికే వచ్చిన రెండు పాటలతో పాటు ఐటమ్ సాంగ్, కుస్తీ సాంగ్ మరియు మూడు మాంటెజ్ బిట్స్ ఉండనున్నాయి.
మరింత Peddi Run Time: పెద్ది రన్ టైమ్ 3 గంటలకు పైనే..! బుచ్చి బాబు ఎక్కడా తగ్గట్లేగా.!Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!
Neet Paper Leak: నీట్ 2026 బయాలజీ పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉన్న ప్రొఫెసర్ మనీషా మాంధారేను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె పుణేలోని తన ఇంట్లో రహస్య క్లాసులు పెట్టి పరీక్షకు ముందే ప్రశ్నలను లీక్ చేసి, విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి ఇచ్చిన సమాచారంతోనే ఈమె దొరికిపోయింది.
మరింత Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!
జాతీయ విద్యా విధానం (NEP-2020) అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10 తరగతులకు మూడు భాషల విధానాన్ని సీబీఎస్ఈ తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండటం గమనార్హం. ఇది విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను మరియు దేశీయ సంస్కృతిపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.
మరింత CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ను అనుకున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సన తెలిపారు. కానీ పాత్రలోని రస్టిక్ డిమాండ్స్ కారణంగా ఫైనల్గా జాన్వీని ఎంపిక చేశారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.
మరింత Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!
Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, జనాభా విధానం, ఉత్తరాంధ్ర వలసల నివారణపై పలు సంచలన ప్రకటనలు చేశారు.
మరింత Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!