MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Hyderabad

Hyderabad: హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడి.. 104 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్!

Hyderabad: హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడి.. 104 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్!

మరింత Hyderabad: హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడి.. 104 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్!
Adulterated Milk

Adulterated Milk: ఐదుకు చేరిన మరణాల సంఖ్య.. కిడ్నీలు దెబ్బతిని మరో మహిళ అస్వస్థత!

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో మరణాల సంఖ్య ఐదుకు పెరిగింది. వరలక్ష్మీ మిల్క్ డెయిరీ Adulterated Milk: సరఫరా చేసిన పాలు తాగడం వల్ల బాధితుల కిడ్నీలు దెబ్బతిని ‘అనూరియా’ బారిన పడ్డారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది మరియు డెయిరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత Adulterated Milk: ఐదుకు చేరిన మరణాల సంఖ్య.. కిడ్నీలు దెబ్బతిని మరో మహిళ అస్వస్థత!
Hyderabad

Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

మరింత Hyderabad: అంబర్‌పేట్‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. అసలేం జరిగింది?
Chandrababu Naidu

Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దుపై హైకోర్టులో విచారణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి Chandrababu: వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ విచారణను ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ వాదించగా, కేసు విచారణ ముగిసినందున పిటిషన్ చెల్లదని ప్రతివాదులు పేర్కొన్నారు. కోర్టు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

మరింత Chandrababu: చంద్రబాబు బెయిల్‌ రద్దుపై హైకోర్టులో విచారణ
Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

మరింత Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల కోలాహలం.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల కోలాహలం.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో భక్తుల కోలాహలం.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Srikanth Odela

Srikanth Odela: నీ ఇష్టం.. ది ప్యారడైజ్ కోసం అన్ని రూల్స్ బ్రేక్ చేసిన నాని..!

Srikanth Odela: నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. నాని తనపై ఉంచిన నమ్మకం కోసం సినిమా రూల్స్ అన్నీ బ్రేక్ చేశానని, ఈ మూవీ కోసం తన రక్తాన్ని ధారపోస్తున్నానని పేర్కొన్నారు. ఆగస్టు 21, 2026న ఎనిమిది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

మరింత Srikanth Odela: నీ ఇష్టం.. ది ప్యారడైజ్ కోసం అన్ని రూల్స్ బ్రేక్ చేసిన నాని..!
Tata Punch Ev Facelift

Tata Punch Ev Facelift: 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌..కొత్త అప్డేట్స్ తో టాటా పంచ్ EV.. రూ. 6.49 లక్షలకే..!

టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్ మరియు మెరుగైన ఛార్జింగ్ సదుపాయంతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా BaaS విధానం వల్ల తక్కువ బడ్జెట్ ఉన్న వారికి కూడా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చేరువ కానుంది. ఫిబ్రవరి చివరి వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మరింత Tata Punch Ev Facelift: 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌..కొత్త అప్డేట్స్ తో టాటా పంచ్ EV.. రూ. 6.49 లక్షలకే..!
Khammam

Khammam: భూదాన్ భూముల వద్ద ఉద్రిక్తత.. 60 ఎకరాల భూమి స్వాధీనం.. జేసీబీలతో గుడిసెల తొలగింపు!

ఖమ్మం జిల్లా వి. వెంకటాయపాలెంలో కోర్టు ఉత్తర్వుల మేరకు 60 ఎకరాల భూదాన్ భూమిని అధికారులు స్వాధీనం Khammam: చేసుకున్నారు. వెయ్యి మంది పోలీసుల బందోబస్తు మధ్య 600 కుటుంబాల గుడిసెలను జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిలువ నీడ లేని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

మరింత Khammam: భూదాన్ భూముల వద్ద ఉద్రిక్తత.. 60 ఎకరాల భూమి స్వాధీనం.. జేసీబీలతో గుడిసెల తొలగింపు!
Koti Shooting Case

Koti Shooting Case: కోఠి కాల్పుల కేసు చేధించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్

Koti Shooting Case: కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కేరళ వ్యాపారి రిన్షద్‌పై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. హర్యానా, యూపీ రాష్ట్రాల్లో గాలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

మరింత Koti Shooting Case: కోఠి కాల్పుల కేసు చేధించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్