MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
CM Chandrababu

Chandrababu: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై టీడీపీ సీరియస్.. పార్టీ కార్యక్రమాలకు దూరం!

Chandrababu: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొనడంపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

మరింత Chandrababu: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై టీడీపీ సీరియస్.. పార్టీ కార్యక్రమాలకు దూరం!
Vijay

Vijay: విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్.. 80 సీట్లిచ్చేందుకు బీజేపీ సిద్ధం?

Vijay: తమిళనాడు ఎన్నికల కోసం విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, విజయ్ తన సొంత ఇమేజ్ దెబ్బతినకుండా సీఎం పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత Vijay: విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్.. 80 సీట్లిచ్చేందుకు బీజేపీ సిద్ధం?
Jubilee Hills By-Election

Election 2026: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9 నుంచి పోలింగ్.. మే 4న ఫలితాలు!

Election 2026: తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9న మెజారిటీ రాష్ట్రాల్లో పోలింగ్ మొదలవుతుంది. బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. పారదర్శకత కోసం 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు సీఈసీ వెల్లడించింది.

మరింత Election 2026: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9 నుంచి పోలింగ్.. మే 4న ఫలితాలు!
ktr

KTR: డ్రగ్స్ టెస్టుకు నేను ఎప్పుడైనా సిద్ధమే.. కేటీఆర్ సవాల్.. నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు!

KTR: డ్రగ్స్ కేసుల్లో తన పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టుకు తాను ఎప్పుడైనా సిద్ధమని, ప్రజా ప్రతినిధులు అందరూ టెస్టులు చేయించుకోవాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులేనని, కానీ రాజకీయ కక్షసాధింపు సరికాదని ఆయన స్పష్టం చేశారు.

మరింత KTR: డ్రగ్స్ టెస్టుకు నేను ఎప్పుడైనా సిద్ధమే.. కేటీఆర్ సవాల్.. నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు!
Cooking Gas:

Cooking Gas: పైపుడ్ గ్యాస్ ఉంటే ఎల్‌పీజీ రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం!

Cooking Gas: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త రూల్ తెచ్చింది. పైపుడ్ గ్యాస్ (PNG) ఉన్నవారు తమ ఎల్‌పీజీ (LPG) కనెక్షన్లను వెంటనే వదులుకోవాలని ఆదేశించింది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 24 లక్షల సిలిండర్లను డెలివరీ చేసి ప్రజలకు భరోసా కల్పించింది.

మరింత Cooking Gas: పైపుడ్ గ్యాస్ ఉంటే ఎల్‌పీజీ రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం!
Harish Rao

Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..

Harish Rao: బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ అటకెక్కిందని, రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరింత Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..
Moinabad:

Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!

Moinabad: మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రోహిత్‌రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్ అని తేలింది. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, సిమ్లా నుండి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

మరింత Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్‌ఫైర్‌తో వణికిన ఫామ్‌హౌస్!
PM Kisan

PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ. 2 వేలు పడలేదా? అయితే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి!

PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. మీ ఖాతాలో రూ. 2 వేలు జమ కాకపోతే 155261 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ-కేవైసీ అప్డేట్ లేకపోవడం లేదా ఆధార్ లింక్ కాకపోవడం వల్లే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరింత PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ. 2 వేలు పడలేదా? అయితే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి!
Crime News

Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!

Crime News: అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ పొగ పీల్చి తాత మరియు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మెకానిక్ సలహాతో ఇంటి లోపల రాత్రంతా బైక్ స్టార్ట్ చేసి ఉంచడం, సరైన వెంటిలేషన్ లేకపోవడంతో గది నిండా పొగ వ్యాపించి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పై గదిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

మరింత Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!
Pawan Kalyan

Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.

Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.

మరింత Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.