MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
Gold Price Today

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?

మరింత Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
IPL 2025 Final RCB vs PBKS

RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?

RCB Name Change: 2026 ఐపీఎల్‌కు కేవలం కొని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆర్‌సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి.

మరింత RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?
Tirupati

Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!

Tirupati: తిరుపతిలో ప్రేమ జంట విలాసాలకి అలవాటు పడి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు..చివరికి శ్రీకాళహస్తి పోలీసులకు దొరికిపోయారు.

మరింత Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!
bala krishna

నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ప్రదానం!

నందమూరి బాలకృష్ణకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFD) 2026లో జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు కూడా ఈ గౌరవం దక్కింది. బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

మరింత నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ప్రదానం!
Bangladesh Bus Accident

Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఫెర్రీ ఢీకొనడంతో ఒక ప్రయాణికుల బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, 11 మంది ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది.

మరింత Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!
Markapuram Tragedy

Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

Markapuram Tragedy: మార్కాపురం బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి విచారణకు ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

మరింత Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
LPG Imports

LPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతి

అమెరికా ఆంక్షల సడలింపుతో భారత్ ఐదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంది. ఇరాన్ గ్యాస్ ట్యాంకర్ మంగళూరు పోర్టుకు చేరుకోగా, ఈ సరుకును ప్రభుత్వ చమురు సంస్థలు పంచుకోనున్నాయి. రూపాయిల్లోనే చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

మరింత LPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతి
Strait of Hormuz

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. భారత్‌తో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు ఈ మినహాయింపునిచ్చారు. దీనివల్ల భారత్‌కు చమురు సరఫరాలో ఎదురయ్యే అతిపెద్ద ఆటంకం తొలిగిపోయింది.

మరింత Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు ఉండవన్న ఇరాన్!
Markapuram Tragedy

Markapuram Tragedy: టిప్పర్-బస్సు ఢీకొని 13 మంది సజీవదహనం!

Markapuram Tragedy: ప్రకాశం జిల్లా రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.

మరింత Markapuram Tragedy: టిప్పర్-బస్సు ఢీకొని 13 మంది సజీవదహనం!