chandrababu

Chandrababu: నేరుగా ఇంటికి వెళ్లి.. సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ!

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్‌ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Eye Health: కంటి రక్త నాళాల బాగుండాలంటే ఇవి తినాలి

One Reply to “Chandrababu: నేరుగా ఇంటికి వెళ్లి.. సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *