జపాన్‌ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతి

స్టాక్ హోమ్: ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ శాంతి బహుమతి -2024 జపాన్‌కు చెందిన నిహాన్‌ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి…

మరింత జపాన్‌ సంస్థకు నోబెల్‌ శాంతి బహుమతి

తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి

ENG vs PAK 1st Test: సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టుకు మరో టెస్టు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌తో ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ ఇన్నింగ్స్‌ 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 500కి…

మరింత తొలి టెస్టులో పాక్ ఘోర ఓటమి

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది

Appudo Ippudo Eppudo Teaser: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ మూవీని ద‌ర్శకుడు సుధీర్ వ‌ర్మ తెరకెక్కించారు. ‘స‌ప్త సాగ‌రాలు దాటి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆక‌ట్టుకున్న రుక్మిణి వ‌సంత్…

మరింత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది

IND vs BAN 2nd T20: టీమిండియా బ్యాటింగ్.. సంజూ శాంసన్ ఔట్

IND vs BAN 2nd T20: భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ జరగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్…

మరింత IND vs BAN 2nd T20: టీమిండియా బ్యాటింగ్.. సంజూ శాంసన్ ఔట్

మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊరట

money laundering case: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబయిలోని జుహు ప్రాంతంలోని వారి నివాస స్థలాలు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్‌హౌస్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసిన…

మరింత మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊరట

కాంగ్రెస్ అతివిశ్వాసమే ఓటమికి కారణం: ఎంపి సంజయ్ రౌత్

ముంబై: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆ పార్టీలోని అతివిశ్వాసమే కారణమని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేన(యుబిటి) అభిప్రాయపడింది. తాను బలహీనంగా ఉన్న చోట తన మిత్రపక్షాలపై ఆధారపడే కాంగ్రెస్ తాను బలంగా ఉన్న ప్రాంతాలలో మాత్రం తన మిత్రులను…

మరింత కాంగ్రెస్ అతివిశ్వాసమే ఓటమికి కారణం: ఎంపి సంజయ్ రౌత్

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. ప్రొటీన్ల నిర్మాణాన్ని అంచనా వేసేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించినందుకు గాను 2024 సంవత్సరానికి డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్‌లకు ఈ పురస్కారాన్ని అందించినట్లు స్వీడన్‌లోని…

మరింత Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కాంగ్రెస్ పరాభవానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాలే కారణమని పార్టీ ఎంపీ, సీనియర్ నాయకురాలు స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని భారత…

మరింత ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్

టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు

ఇంగ్లండ్‌ స్టార్ బ్యాట్స్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్( WTC) చరిత్రలో రూట్ 5000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న పాకిస్థాన్ మొదటి టెస్టు మ్యాచ్…

మరింత టెస్టు ఛాంపియన్ షిప్లో జో రూట్ ప్రపంచ రికార్డు